RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Sunday, September 16, 2012

పాలకుర్తి మధుసూధనరావును సత్కరించారు.

'శ్రీ వెంకటేశ్వరా భక్తి చానెల్' సి.ఈ.ఓ.గా నియమితులయిన'దూరదర్శన్' పూర్వ సంచాలకులు పాలకుర్తి మధుసూధనరావును 'యువకళావాహిని'-'సుస్వర మ్యూజిక్ అకాడెమీ'రవీంద్ర భారతి లో నిర్వహించిన కార్యక్రమం లో మంత్రి కాసు కృష్ణా రెడ్డి,సారిపల్లి కొండల రావు,వై.కే.నాగేశ్వర్ రావు సత్కరించారు.

0 comments:

Post a Comment