http://cinevinodam.com/news/flash_news2.htm‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో మహాసాధ్వి సీత పాత్రలో అద్భుతాభినయంతో ప్రేక్షకుల్ని మైమరిపించింది నయనతార. గ్లామర్ పాత్రలకే పరిమితం అనుకున్న ఈ ముద్దుగుమ్మ సీత పాత్రలో రాణించిన తీరు అందరినీ వేనోళ్ల పొగిడేలా చేసింది. ‘శ్రీరామరాజ్యం’ చిత్రం తర్వాత నయనతార సినిమాలకు గుడ్బై చెప్పబోతోందని అందరూ భావించారు కూడా. అయితే ప్రభుదేవాతో విఫల ప్రేమాయణం దృష్ట్యా ఈ సుందరి తిరిగి సినిమాల్లో నటించడానికి పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే. ‘శ్రీరామరాజ్యం’ తర్వాత తెలుగులో ఈ సుందరి రానా సరసన రాధాకృష్ణ నకిష్) దర్శకత్వం వహిస్తున్న ‘కృష్ణం వందేజగద్గురుం’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. తెలుగులో దాదాపు అందరూ అగ్ర హీరోలతో జతకట్టిన ఈ భామ తొలిసారిగా యువహీరో రానాతో కలసి నటించడం....
Wednesday, March 21, 2012
ఇప్పుడు నయన తార పారితోషికం కోటి రూపాయలు
http://cinevinodam.com/news/flash_news2.htm‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో మహాసాధ్వి సీత పాత్రలో అద్భుతాభినయంతో ప్రేక్షకుల్ని మైమరిపించింది నయనతార. గ్లామర్ పాత్రలకే పరిమితం అనుకున్న ఈ ముద్దుగుమ్మ సీత పాత్రలో రాణించిన తీరు అందరినీ వేనోళ్ల పొగిడేలా చేసింది. ‘శ్రీరామరాజ్యం’ చిత్రం తర్వాత నయనతార సినిమాలకు గుడ్బై చెప్పబోతోందని అందరూ భావించారు కూడా. అయితే ప్రభుదేవాతో విఫల ప్రేమాయణం దృష్ట్యా ఈ సుందరి తిరిగి సినిమాల్లో నటించడానికి పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే. ‘శ్రీరామరాజ్యం’ తర్వాత తెలుగులో ఈ సుందరి రానా సరసన రాధాకృష్ణ నకిష్) దర్శకత్వం వహిస్తున్న ‘కృష్ణం వందేజగద్గురుం’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. తెలుగులో దాదాపు అందరూ అగ్ర హీరోలతో జతకట్టిన ఈ భామ తొలిసారిగా యువహీరో రానాతో కలసి నటించడం....
జెనీలియా లో పెళ్లి కళ
Sunday, March 11, 2012
ఎందరో పెళ్లి చేసుకుంటానన్నారు
ఆస్కార్ విజేతల ఎంపిక ఎలా?
Friday, March 9, 2012
అవకాశాల కోసం గ్లామరస్గా నటిస్తున్నానంటే ఎట్లా ?
నటి శ్రీయపై నష్టపరిహార కేసు వేస్తా
Tuesday, March 6, 2012
కనువిప్పు కలిగిస్తాయంటున్న మనీషా కొయిరాలా
ఒకనాటి బాలీవుడ్ అందాలభామ మనీషాకొయిరాలా ప్రస్తుతం జీవిత చరిత్ర రాసుకునే పనిలో బిజీగా ఉన్నారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులకు హడల్ పుట్టిస్తున్న వార్త ఇది. ఈ ‘చరిత్ర’ ఎవరెవరి బ్రతుకుల్ని బజారుకు లాగనునుందో అని పలువురు బాలీవుడ్ పెద్దలు భయపడి చస్తున్నారట. ఇంతకీ తన చరిత్ర తానే రాసుకోవాలని మనీషాకు ఎందుకు అనిపించింది? అనే విషయంలోకెళితే .. అపార్థాల కారణంగా వైవాహిక జీవితం విఛ్చీన్నమవ్వడం, తప్పతాగి ముంబయ్ పురవీధుల్లో చిందులు వేస్తూ మీడియాకు చిక్కడం... ఇత్యాది కారణాల వల్ల మనీషా మానసికంగా చాలా కృంగిపోయారు. మళ్లీ తాను మనిషిని కావాలంటే అది ఒక్క దేవుడి వల్లే అవుతుందని గ్రహించిన మనీషా...
రజనీకాంత్ ' కొచ్చాడయాన్' సంచలనం
Saturday, March 3, 2012
Thursday, March 1, 2012
ప్రవాసాంధ్ర ప్రముఖులు రవీందర్ తోట కు ఆత్మీయ సత్కారం
ప్రవాసాంధ్ర ప్రముఖులు రవీందర్ తోట కు ఆత్మీయ సత్కారం
ఇటీవల హైదరాబాద్ విచ్చేసిన ప్రవాసాంధ్ర ప్రముఖులు రవీందర్ తోట దంపతులకు కు 'యువకళా వాహిని' ఆధ్వర్యం లో ఫిబ్రవరి 29న హోటల్ అమృతాక్యాజిల్ లో ఆత్మీయ సత్కారంజరిగింది. ప్రఖ్యాత నటులు కైకాల సత్యనారాయణ, జే.బాపురెడ్డి , సారిపల్లి కొండలరావు, గజల్ శ్రీనివాస్, దీక్షిత్, సాయిచంద్, వడ్డేపల్లి కృష్ణ, వంశీ రామరాజు, యన్. రవీంద్ర రెడ్డి, జి.హనుమంతరావు, పీ .జయప్రకాశ్రెడ్డి, యాదవరెడ్డి, 'యువకళావాహిని' వై.కే.నాగేశ్వర్ రావు తదితరులు ఈ సత్కార కార్యక్రమం లో పాల్గొని ప్రసంగించారు.
ఇటీవల హైదరాబాద్ విచ్చేసిన ప్రవాసాంధ్ర ప్రముఖులు రవీందర్ తోట దంపతులకు కు 'యువకళా వాహిని' ఆధ్వర్యం లో ఫిబ్రవరి 29న హోటల్ అమృతాక్యాజిల్ లో ఆత్మీయ సత్కారంజరిగింది. ప్రఖ్యాత నటులు కైకాల సత్యనారాయణ, జే.బాపురెడ్డి , సారిపల్లి కొండలరావు, గజల్ శ్రీనివాస్, దీక్షిత్, సాయిచంద్, వడ్డేపల్లి కృష్ణ, వంశీ రామరాజు, యన్. రవీంద్ర రెడ్డి, జి.హనుమంతరావు, పీ .జయప్రకాశ్రెడ్డి, యాదవరెడ్డి, 'యువకళావాహిని' వై.కే.నాగేశ్వర్ రావు తదితరులు ఈ సత్కార కార్యక్రమం లో పాల్గొని ప్రసంగించారు.