RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Thursday, March 1, 2012

ప్రవాసాంధ్ర ప్రముఖులు రవీందర్ తోట కు ఆత్మీయ సత్కారం

ప్రవాసాంధ్ర ప్రముఖులు రవీందర్ తోట కు ఆత్మీయ సత్కారం

ఇటీవల హైదరాబాద్ విచ్చేసిన ప్రవాసాంధ్ర ప్రముఖులు రవీందర్ తోట దంపతులకు  కు 'యువకళా వాహిని' ఆధ్వర్యం లో ఫిబ్రవరి 29న హోటల్  అమృతాక్యాజిల్  లో  ఆత్మీయ సత్కారంజరిగింది. ప్రఖ్యాత నటులు కైకాల సత్యనారాయణ,     జే.బాపురెడ్డి , సారిపల్లి కొండలరావు,  గజల్ శ్రీనివాస్,  దీక్షిత్,  సాయిచంద్,  వడ్డేపల్లి కృష్ణ,  వంశీ రామరాజు, యన్. రవీంద్ర రెడ్డి, జి.హనుమంతరావు,  పీ .జయప్రకాశ్రెడ్డి, యాదవరెడ్డి, 'యువకళావాహిని' వై.కే.నాగేశ్వర్ రావు తదితరులు ఈ సత్కార కార్యక్రమం లో పాల్గొని ప్రసంగించారు.

0 comments:

Post a Comment