RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Monday, November 21, 2011

పరభాషా నటులపై ఆంక్షలు విధిస్తాం


ప్రతిభ ఉన్న తెలుగు నటులు అవకాశాల్లేక మరుగున పడుతున్నారు’’ అని ప్రముఖ నటుడు, నటీనటుల సంఘం అధ్యక్షుడు మురళీమోహన్ విజయనగరంలో పత్రికలవారితో ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల లావాదేవీలతో నడిచే సినీ పరిశ్రమలో తెలుగు నటులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం ఉందని, అందువల్ల పరభాషా నటులపై ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు.పరిశ్రమ వర్గాలు ఇటీవల పరభాషా నటులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ కారణంగా ప్రతిభ ఉన్న తెలుగు నటులు అవకాశాల్లేక....

0 comments:

Post a Comment