RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Wednesday, June 15, 2011

చెప్పుకోవడానికి సిగ్గుపడను

తన అందచందాలతో, ఆటపాటలతో అలరించిన ముద్దుగుమ్మ మమతా మోహన్‌దాస్‌. గమ్మత్తయిన గొంతుతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. వెంకటేష్‌, నాగార్జున, ఎన్టీఆర్‌ తదితర అగ్ర కథానాయకులతో నటించి, మంచి నటిగా గుర్తింపు అందుకుంది. అయితే ఈమధ్య ఇక్కడ అవకాశాలు తగ్గటంతో మళయాళంపై దృష్టి పెట్టింది. అక్కడ పలు ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తోంది. ఆ మధ్య క్యాన్సర్‌తో బాధపడింది. వ్యాధి ఉందని తెలిసినా, మొక్కవోని ధైర్యంతో పోరాడింది. చివరికి క్యాన్సర్‌పై గెలిచింది.
తాజా విశేషమేమిటంటే...

0 comments:

Post a Comment