RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Friday, June 24, 2011

ఘనంగా నవలా చిత్రాల సప్తాహం

పాతచిత్రాల్లో కథావస్తువు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండేదని, నిర్మాతలు, దర్శకులు మంచి సాహిత్యానికి ప్రాధాన్యం ఇచ్చేవారని... అందుకే ఆ చిత్రాలు నేటికీ అద్భుత కళాఖండాలు ఉన్నాయని డా.అక్కినేని నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ సౌజన్యంతో 'యువకళావాహిని' ఆధ్వర్యంలో 'తెలుగు సినిమా-నవలాచిత్రాలు'ప్రదర్సన, విశ్లేషణ సప్తాహం రవీంద్రభారతి మినీ థియేటర్‌లో ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు చిత్రంగా 'బాటసారి' ప్రదర్శించారు. భరణి సంస్థ అధినేత్రి, మహానటి భానుమతి అంటే తనకు భయభక్తులుండేవని ......

0 comments:

Post a Comment