RSS
Welcome to my blog, hope you enjoy reading :)

Tuesday, February 22, 2011

మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి కన్నుమూశారు.

స్వాతంత్య్ర సమరయోధులు, సుప్రసిద్ధ రంగస్థల-సినీనటులు, ప్రజానాట్యమండలి వ్యవస్థాపక సభ్యులు డాక్టర్‌ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (95) మంగళవారం ఉదయం విజయవాడలో కన్నుమూశారు. మిక్కిలినేనిగా చిరపరిచితులైన ఆయన కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. భార్య సీతారత్నం ఒకనాటి ప్రజానాట్యమండలి కళాకారిణి. ఆమె ఇప్పుడు లేరు. కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. కుమారుడు డాక్టర్‌ విజయకుమార్‌ వైద్యరంగంలో స్థిరపడ్డారు. గుంటూరు జిల్లాలో కోలవెన్ను మండలం లింగాయపాలెంలో 1918లో జన్మించారు. తండ్రి అకాల మరణంతో బాల్యం అనేక కష్టాలకి ఎదురీదాల్సి వచ్చింది. చిన్నప్పట్నుంచీ.....

0 comments:

Post a Comment